రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ

Posted On: 09 JUL 2021 2:33PM by PIB Hyderabad

కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ బాధ్యతలు స్వీకరించారు. మంత్రిత్వ శాఖ కార్యదర్శులు, సీనియర్‌ అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకారం అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. 

 

Mos.jpg

***



(Release ID: 1734219) Visitor Counter : 151