ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్డేట్
Posted On:
09 JUL 2021 9:05AM by PIB Hyderabad
జాతీయ స్థాయిలో మొత్తం 36.89 కోట్ల వాక్సిన్లను వేయడం జరిగింది.
ఇండియాలో గత 24 గంటలలో 43,393 లకేసులు నమోదయ్యాయి.
ఇండియాలో క్రియాశీలక కేసుల సంఖ్య ప్రస్తుతం 4,58,727
క్రియాశీల కేసులు మొత్తం కేసుల సంఖ్యలో 1.49 శాతం గా ఉన్నాయి.
దేశ వ్యాప్తంగా 2,98,88,284 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గత 24 గంటలలో 44,459 మంది పేషెంట్లు కోలుకున్నారు.
కోవిడ్ నుంచి కోలుకున్న వారి రేటు 97.19 శాతానికి చేరుకుంది.
వారపు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం ఇది 2.36 శాతం గా ఉంది.
రోజువారి పాజిటివిటీ రేటుఉ 2.42 శాతం. ఇది వరుసగా 18 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉంది.
దేశంలో పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచడం జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 42.70 కోట్ల పరీక్షలు నిర్వహించారు.
***
(Release ID: 1734096)