ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 08 JUL 2021 9:07AM by PIB Hyderabad

 

దేశ‌వ్యాప్తంగా జాతీయ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో 36.48 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేశారు.
ఇండియాలో గ‌త 24 గంట‌ల‌లో 45,892 కేసులు న‌మోద‌య్యాయి.
ఇండియాలో క్రియాశీల కేసుల సంఖ్య ప్ర‌స్తుతం 4,60,704 .
క్రియాశీల కేసుల సంఖ్య మొత్తం కేసుల‌లో 1.50 శాతం
దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,98,43,825
గ‌త 24 గంట‌ల‌లో 44, 291 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
రిక‌వ‌రీ రేటు 97.18 శాతానికి పెరిగింది.
వార‌పు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం అది 2.37 శాతం
రోజువారి పాజిటివిటి రేటు 2.42 వాతం. వ‌రుస‌గా 17 వ రోజు ఇది 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
దేశంలో కోవిడ్ ప‌రీక్ష‌లు గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు 42.52 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

 

***



(Release ID: 1733635) Visitor Counter : 181