ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిన్ గ్లోబల్ కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి రేపటి రోజు న ప్రసంగించనున్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 04 JUL 2021 8:15PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపటి రోజున అంటే జులై 5 న మధ్యాహ్నం 3 గంటల కు కోవిన్ గ్లోబల్ కాన్‌క్లేవ్ ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
 
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో  ‘‘ శ్రీ @narendramodi రేపు, అంటే జులై 5న, మధ్యాహ్నం 3 గంటల కు ‘‘#CoWINGlobalConclave ను ఉద్దేశించి  ప్రసంగించనున్నారు ’’ అని తెలిపింది.

***



(Release ID: 1732715) Visitor Counter : 177