ప్రధాన మంత్రి కార్యాలయం
జల్గాఁవ్ ప్రమాదం బాధితుల కు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఆమోదం తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
15 FEB 2021 3:57PM by PIB Hyderabad
మహారాష్ట్ర లోని జల్గాఁవ్ లో జరిగిన ట్రక్కు ప్రమాదం ఘటన లో మృతుల కు, గాయపడ్డ వారికి ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.
‘‘మహారాష్ట్ర లోని జల్గాఁవ్ లో జరిగిన ట్రక్కు ప్రమాదం ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ నుంచి అందించడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు. ఈ ఘటన లో తీవ్రంగా గాయపడ్డ వారికి 50,000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుంది’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) ఒక ట్వీట్ లో తెలిపింది.
****
(रिलीज़ आईडी: 1698192)
आगंतुक पटल : 267
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam