ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ గురు నానక్ దేవ్ జీ జీవితం పై గ్రంథాన్ని ఆవిష్కరించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 25 NOV 2020 4:55PM by PIB Hyderabad

శ్రీ గురు నానక్ దేవ్ జీ జీవితాన్ని, ఆయన ఆదర్శాలను గురించి వివరించే ఒక గ్రంథాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆవిష్కరించారు.


‘‘శ్రీ గురు నానక్ దేవ్ జీ జీవితం, ఆయన ఆదర్శాల గురించిన ఒక పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది.  ఈ పుస్తకాన్ని చండీగఢ్ నివాసి కృపాల్ సింహ్ గారు రచించారు’’ అని ట్విటర్ లో నమోదు చేసిన ఒక సందేశం లో శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
 


***



(Release ID: 1675723) Visitor Counter : 128