ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

సంక్షోభాన్ని అవ‌కాశంగా మార్చుకుందాం : కోవిడ్‌-19 సంద‌ర్భంగా వ‌చ్చిన అవ‌కాశాన్ని 2025 నాటికి దేశం నుంచి టిబిని పార‌దోలేందుకు ఎలా మార్చుకోవ‌చ్చునో వివ‌రించిన‌ డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్

"టిబిని నిర్మూలించ‌డానికి మ‌నం వ్యూహాత్మ‌క ల‌క్ష్యం, ఆలోచ‌నాప‌రుల నాయ‌క‌త్వం, స‌రికొత్త ఆలోచ‌నా ధోర‌ణుల‌తో ముందుకు వ‌చ్చే సామాజిక ఎంట‌ర్ ప్రెన్యూర్లు, శ‌క్తివంత‌మైన స‌మాజం, రాజ‌కీయ భాగ‌స్వామ్యంతో ప్ర‌జా ఉద్య‌మం చేప‌ట్టాలి"

Posted On: 18 NOV 2020 8:20PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ర్షర్ధన్ స్టాప్ టిబి పార్టర్ షిప్ బోర్డు 33 మావేశంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు.

కోవిడ్‌-19 అంటువ్యాధుల నివార విషయంలో శాబ్దాలు కాకపోయినా కొన్ని సంవత్సరాల వెనక్కి తీసుకుపోయిందని చెబుతూ “ఎన్నో శాబ్దాలుగా నం ప్రాణాంతమైన వైరస్ పై ఎంతో శ్రతో సాధించిన విజయాన్ని దెబ్బ తీసిందిటిబి వంటి ఎన్నో ప్రాణాంత అంటు వ్యాధుల నుంచి శాస్త్రవేత్త దృష్టిని లించింది. ‌లాక్ డౌన్లు రోగులకు దాటడానికి వీలు లేని అవరోధాలు ల్పించాయిప్రలు ఇప్పటికీ రోనా వైరస్ యంలోనే జీవితాలు వెళ్లబుచ్చుతున్నారు 10 నెలలుగా నం చికిత్సల్లో అవరోధాలు నించాంఔషధాల భ్యకు కూడా అంతరాయం లిగిందియాగ్నస్టిక్ సేవలు నిలిచిపోయాయివ్యాధుల గుర్తింపునిర్ధారలో జాప్యం రిగింది.  రా వ్యస్థకు అంతరాయం లిగిందియారీ సామర్థ్యాలన్నీ దారి ళ్లాయివైద్య చికిత్స కోసం సుదూర ప్రాంతాలు తిరిగే రోగులకు భౌతిక అవరోధాలు ఏర్పడ్డాయి” అని డాక్టర్ ర్షర్ధన్ అన్నారు.

 

రోనా మ్మారి సంక్షోభ యంలో కూడా వివిధ దేశాలను సంప్రదిస్తూ టిబి నిర్మూల‌ కార్యక్రమాలను అమలు రుస్తున్న స్టాప్ టిబి పార్టర్ షిప్ ను అభినందిస్తూ స్థిర అభివృద్ధి క్ష్యాల్లో భాగంగా నిర్దేశించిన‌ అంతర్జాతీయ క్ష్యం 2030 నాటికి దులుగా ఐదేళ్లు ముందుగానే అంటే 2025 నాటికే టిబిని నిర్మూలించేందుకు భార ‌ప్రభుత్వం చేపట్టిన‌  “టిబి రేగాదేశ్ జీతేగా” ప్రచారోద్యమం గురించి వివరించారు.  టిబి ప్ర కృషిని భారత్ మూడు రెట్లు చేసిందని, “మిస్సింగ్ మిలియన్ టిబి కేసెస్” లో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించిందని చెప్పారు.

 

కోవిడ్ కారణంగా ఏర్పడిన వెనుకబాటు గురించి ప్రస్తావిస్తూ “2020 రి-అక్టోబర్ నెల ధ్య కాలంలో కేవలం 14.5 క్ష టిబి కేసులను మాత్రమే గుర్తించి ప్రటించడం రిగింది. 2019లో ఇదే యంతో పోల్చితే ఇది టున 29 శాతం క్కువ‌. హారాష్ట్రమిళనాడుఆంధ్రప్రదేశ్‌, ణిపూర్‌, గోవా వంటి కొన్ని రాష్ర్టాల్లో  క్షీణ 35-40 శాతం కు కూడా ఉంది” అన్నారుకాని లాక్ డౌన్‌ యంలో సిక్కింతెలంగాణ‌, ర్యానాఅరుణాచల్‌ ప్రదేశ్కేర‌, హిమాచల్ ప్రదేశ్‌, ఒడిశా వంటి రాష్ర్టాల్లో  ప్రభావం 20 శాతం న్నా క్కువే ఉండడం ఊర అన్నారు.  “ రాష్ర్టాలన్నీ కోవిడ్ నివార ర్యలతో టిబి నివార వ్యూహాలను కూడా మీకృతం చేశాయి” అని తెలిపారు.

 

కోవిడ్‌-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకున్న ర్య గురించి వివరిస్తూ టివి-కోవిడ్ స్ర్కీనింగ్ రెండూ ఒకే సారి చేపట్టాలనిఐఎల్ఐఎస్ఏఆర్ఐ కేసుల స్క్రీనింగ్ పాలనిప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని,  వీకరించిన హెచ్ఆర్‌, సిబి నాట్‌, ట్రూనాట్ యంత్రాలను టిబి కార్యక్రమాల్లో ప్రవేశపెట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సిఫారసు చేసిందని తెలిపారు.

 

ప్రభుత్వం చేపట్టిన వివిధ ర్యతో టిబి సేవలు తిరిగి ఎలా పుంజుకున్నది కూడా ఆయ వివరించారు. “ఆరోగ్య కేంద్రాలు క్రమంగా తెరుచుకుంటున్నాయిరీక్ష కోసం ఎక్కువ మంది ప్రలు ప్రభుత్వ‌, ప్రైవేటు క్లినిక్ కు వెళ్తున్నారుమాజంతో మేకమై చేపట్టే కార్యక్రమాల హాయంలో కేసుల గుర్తింపు సంఖ్య కూడా పెరిగిందికోవిడ్ చికిత్స కోసం లించిన సిబ్బంది అందరూ క్రమంగా తిరిగి సాధార ఆరోగ్య కార్యక్రమాలకు హాజవుతున్నారుకౌన్సెలింగ్‌, కాంటాక్ట్ ట్రేసింగ్‌, పోషకాహార రా వంటివి పెంచారు” అని చెప్పారు.

 

సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకునేందుకు భారదేశం అనుసరిస్తున్న వ్యూహం గురించి డాక్టర్ ర్షర్ధన్ వివరించారుఆరోగ్య వ్యస్థను టిష్ఠం చేయడంఅంటువ్యాధుల అదుపు వంటి ర్య ద్వారా టిబి నిర్మూల కార్యక్రమాలను విస్తరించే అవకాశం కోవిడ్‌-19 అందించింది అని చెప్పారు.

 

i.  రోనా మ్మారిపై పోరాటంలో భాగంగా ప్రత్యేకంగా అంటు వ్యాధుల చికిత్స ఆస్పత్రులు అధిక సంఖ్యలో అందుబాటులోకి చ్చాయిఅవన్నీ టిబి సంరక్ష‌, అదుపు కార్యక్రమాలకు ఎంతో దోహడుతున్నాయి.

ii.   దేశంలో మాలిక్యులార్ యాగ్నస్టిక్ సామర్థ్యాలు ఎన్నో రెట్లు పెరిగాయికాట్రిడ్జ్ లుచిప్ ఆధారిత టెక్నాలజీలతో ప్రవేశపెట్టిన   హుళ డివైస్  హాయంతో టిబి యాగ్నస్టిక్ సేవ వికేంద్రీక రిగింది.

iii.  గ్గు నివార‌, మాస్కుల వినియోగంభౌతిక దూరం వంటి అంశాల్లో చోటు చేసుకున్న ప్రర్తనాపమైన మార్పు హాయంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధి అయిన టిబి వ్యాప్తి కూడా గ్గింది.

iv. రోనా యంలో పెరిగిన టెలీ మెడిసిన్‌, టెలీ న్సల్టేషన్   సేవలు టిబి న్సల్టేషన్ కు కూడా ఉపయోగడుతున్నాయి.

ఆరోగ్య సంరక్షపై పెట్టుబడులు పెంచడంటిబి వంటి ప్రాణాంత వ్యాధుల కారణంగా విలువైన ప్రాణాలు కోల్పోవడంపై చైతన్యం పెంపు వంటి ర్యకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వ విధానాల దిశ మార్చడంలో ఆరోగ్య రంగంలోని వారు చూపిన చొర గురించి డాక్టర్ ర్షర్ధన్  ప్రస్తావించారు. “వ్యాధి నిర్మూల దిశగా ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించినట్టయితే టిబిని అంతం చేయడం అంత ష్టం ఏమీ కాదుఅందుకు వ్యూహాత్మ ద్దతుఆలోచనాపరులైన వారి నాయత్వంవ్యపంథాలో నించే సామాజిక ఎంటర్ ప్రెన్యూర్లు అవరంఅలాగే ప్రజా మీక‌, ఉధృతమైన ప్రచారాలుక్తివంతమైన భాగస్వామ్యాలులోతైన ట్టుబాట్లు అవరంఅన్నింటి న్నా మిన్నగా క్తివంతమైన సామాజిక‌, రాజకీయ ట్టుబాటు అవరం” అన్నారు.

 

ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రరీ శ్రీ వికాస్ సీల్‌, ఇత సీనియర్ అధికారులు కూడా  సమావేశంలో పాల్గొన్నారు.

***



(Release ID: 1673936) Visitor Counter : 177