రాష్ట్రప‌తి స‌చివాల‌యం

పత్రిక సమాచారం

प्रविष्टि तिथि: 07 NOV 2020 11:17AM by PIB Hyderabad

కేంద్ర సమాచార కమిషన్‌ ముఖ్య సమాచార కమిషనర్‌గా శ్రీ యశ్వర్ధన్‌ కుమార్‌ సిన్హాతో, రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ఉదయం 10 గం.కు రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది.

***


(रिलीज़ आईडी: 1670946) आगंतुक पटल : 204
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil