ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీలో ఎయిమ్స్ 65వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని ప్రారంభించిన డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్

కోవిడ్‌-19పై దేశం చేస్తున్న‌ పోరాటంలో ఎయిమ్స్, న్యూఢిల్లీ సేవ‌ల‌కు వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వం సంద‌ర్భంగా ధ‌న్య‌వాదా‌లు

“చ‌రిత్ర‌లో క‌నివిని ఎరుగ‌ని ఈ సంక్లిష్ట స‌మ‌యంలో టెలీ మెడిసిన్‌, టెలీ క‌న్స‌ల్టేష‌న్ ద్వారా వైద్య సేవ‌లు నిరంత‌రాయంగా అందించ‌డంతో ఎయిమ్స్ కృషి ప్ర‌శంస‌నీయం”

“కోవిడ్ కాలంలో ఎయిమ్స్” పేరు మీద ప్ర‌ద‌ర్శ‌న ప్రారంభం

Posted On: 25 SEP 2020 3:52PM by PIB Hyderabad

అంతర్జాతీయ వైద్య శాస్ర్తాల అధ్య సంస్థ (ఎయిమ్స్) 65 వ్యస్థాప దినోత్సవం సందర్భంగా ఆరోగ్యంకుటుంబ సంక్షేమ శాఖ హాయమంత్రి అశ్విని కుమార్ చౌబే క్షంలో రిగిన కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ర్షర్థన్ అధ్యక్ష హించారుఇది ఎయిమ్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ బోధ ప్రారంభమైన రోజు1956లో ఇదే రోజున ఇక్క ఎంబిబిఎస్ మొదటి క్లాస్ రిగింది.

జాతీయ మాన రులుఅభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించే జాతీయ సంస్థ ర్యాంకింగ్ విధానంలో (ఎన్ఐఆర్ఎఫ్‌) తొలి స్థానంలో నిలిచినందేరే ఎయిమ్స్ సిబ్బందిని మంత్రి అభినందించారు. 1956లో పార్లమెంటు నిర్దేశత్వం కింద ఏర్పాటైన  జాతీయ స్థాయి సంస్థ ప్రారంభం నుంచి ఆరోగ్య ర్వీసులువిద్య‌, రిశోధ రంగాల్లో నిర్దేశించిన అత్యున్న ప్రమాణాలను క్రమం ప్పకుండా అందుకుంటూనే ఉన్నని డాక్టర్ ర్షర్థన్ సంతృప్తి ప్రటించారు.

కోవిడ్  మ్మారి ష్టకాలంలో  సంస్థ అవిశ్రాంతంగా నిర్వహించిన  సేవ ట్ల కృతజ్ఞ తెలిపారు.  “రోనా వైరస్ 50 క్ష మందికి సోకిందికాని దేశంలోని ఆరోగ్య సంరక్ష వ్యస్థ  యాగ్నస్టిక్‌, నిర్వహణ దుపాయాల ద్దతుతో ణాల శాతం అతి క్కువగానురికరీ అత్యంత రిష్ఠంగాను ఉండేందుకు దోహడింది” అని డాక్టర్ ర్షర్థన్ అన్నారు. “ ఆరు నెల కాలంలో ఎయిమ్స్  పెద్ద బాధ్యను మీద వేసుకున్నందుకు నేను ప్రశంసిస్తున్నానురోగులకు సేవ చేయమే కాదురిశోధలో కొత్త మార్గాలు అనుసరించడందేశంలోని వైద్య సిబ్బంది అందరికీ మంచి మార్గర్శత్వం హించడంబోధ‌, మ్యూనికేషన్లలో కొత్త విధానాలు అనుసరించడం వంటి ఎన్నో చొరలు చేపట్టింది” అన్నారు.

కోవిడ్‌-19పై భారదేశం పోరాటాన్ని గురించి వివరిస్తూ  “ దేశంలో రికరీ రేటు నిరంతరం పెరుగుతూణాల రేటు  ప్రతిశీలంగా గ్గుతూ చ్చింది.  ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ చురుకైన మార్గర్శకత్వంలో రాష్ట్రప్రభుత్వాలుకేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించిన ట్టడి వ్యూహం విజయానికి ఇదే నిదర్శనంనం విజవంతంగా కోవిడ్ రీక్ష సామర్థ్యాలను పెంచుకుంటూ  రోజున దేశవ్యాప్తంగా 1800 టెస్టింగ్ ల్యాబ్ తో రోజుకి 15 క్ష రీక్ష నిర్వ మైలురాయిని చేరలిగాంకోవిడ్‌-19కి చికిత్స‌, వ్యాక్సిన్ అభివృద్ధి విభాగాల్లో చోటు చేసుకుంటున్న శాస్ర్తీయ రిణామాల లంతో కోవిడ్‌-19పై పోరాటంలో భారదేశం త్వలోనే రింత విజయం మోదు చేసుకోగలుగుతుందని నేను ప్రగాఢంగా మ్ముతున్నాను” అని డాక్టర్ ర్షవర్థన్ అన్నారు.

కోవిడ్ యంలో వైద్యసిబ్బంది నిరంతరాయంగాఅవిశ్రాంతంగానిస్వార్థంగా అందిస్తున్న సేవను శ్రీ అశ్విని కుమార్ చౌబే ప్రశంసించారు. “ఎయిమ్స్ లుకుబడి నిరంతరాయంగా విస్తరిస్తూనే ఉందిరోగుల సంరక్ష‌, రిశోధ‌, విద్యా విభాగాల్లో ఎనలేని సేవలందించిందిఅమెరికాబ్రిటన్‌, ఆస్ర్టేలియార్మనీ వంటి దేశాల విద్యార్థులను కూడా ఆకర్షించిందిఅది అతి పెద్ద విజయం అన్నారుఅత్యాధునిక సౌకర్యాలు  సంస్థ ఎయిమ్స్ కు విశిష్ట స్థానం ఉందిదేశంలోని అన్ని మూలకుఅన్ని ప్రాంతాలకు ఎయిమ్స్  సేవలు విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది” అని చెప్పారు.

ఫ్యాకల్టీ భ్యులుగ్రాడ్యుయేట్ విద్యార్థులకు  కార్యక్రమంలో డాక్టర్ ర్షర్థన్‌, శ్రీ చౌబే అవార్డులుకాలు అందించారు. “ఎయిమ్స్ విద్యార్థి కావాలన్నది ప్రతీ ఒక్క వైద్య విద్యార్థి ‌. దేశంలో వైద్య సేవను టిష్ఠం చేసేందుకుశాస్ర్తీయ దృక్పథం  దేశాల్లో భారత్ ను అగ్రస్థానంలో నిలిపేందుకు అవమైన ఆలోచలు తీవ్రస్థాయిలో ఉదృతంగా చేయాలని  65 వ్యస్థాప దినోత్సవం సందర్భంగా నేను అందరినీ కోరుతున్నాను” అని డాక్టర్ ర్షర్థన్ అన్నారు.

 సందర్భంగా రిశోధ విభాగం మాన్యువల్ ను కేంద్ర ఆరోగ్య మంత్రి విడుద చేశారుప్రజారోగ్య ఎమర్జెన్సీని ర్థవంతంగా ఎదుర్కొనడంలో న్యూఢిల్లీ ఎయిమ్స్ సేవను వివరించే “కోవిడ్ కాలంలో ఎయిమ్స్”  ప్రర్శను ఆయ ప్రారంభించారుకోవిడ్ రీక్షలుదింపుశాంపిల్స్ సేక‌, లేబరేటరీల నితీరుకోవిడ్ టాస్క్ ఫోర్స్సిబ్బందికి విస్తృత శిక్ష‌, కోవిడ్ యంలో సిబ్బంది ప్రర్త హా వివిధ అంశాలపై వివిధ శాఖలు ఇందులో  అంశాలను ప్రర్శకు పెట్టాయి.

పిజిఐఎంఇఆర్చండీగఢ్ కు చెందిన ప్రొఫెసర్ దిగంబర్ బెహరాఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ణ్ దీప్ గులేరియాన్యూఢిల్లీ ఎయిమ్స్ డీన్ (అకాడమిక్స్డాక్టర్ అనితా క్సేనాసైంటిఫిక్ ఎగ్జిబిషన్ మిటీ చైర్మన్ డాక్టర్ పీయూష్ హానిఇత సీనియర్ వైద్యులు  కార్యక్రమంలో పాల్గొన్నారు.   

 ***



(Release ID: 1659240) Visitor Counter : 193