ప్రధాన మంత్రి కార్యాలయం

రక్షా బంధన్ నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 03 AUG 2020 9:00AM by PIB Hyderabad

మంగళప్రదమైన రక్షా బంధన్ ను పురస్కరించుకొని  ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను వ్యక్తం చేశారు.

‘‘పావనమైన రక్షా బంధన్ పర్వదినం నాడు దేశవాసులు యావన్మంది కి అనేకానేక శుభకామన లు’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
 


***


(रिलीज़ आईडी: 1643146) आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam