రాష్ట్రప‌తి స‌చివాల‌యం

పత్రికా ప్రకటన

నాడు పోస్టు చేయడమైనది: 24 JUL 2020 5:37PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ శ్రీ లాల్‌ జీ టాండన్‌ మరణంతో, ఆయన స్థానంలో, ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తూనే, మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ బాధ్యతలనూ ఆనందిబెన్‌ పాటించాలి. మధ్యప్రదేశ్‌కు పూర్తిస్థాయి గవర్నర్‌ను నియమించేవరకు ఇది కొనసాగుతుంది.
 


(రిలీజ్ ఐడి: 1640986) సందర్శకుల సూచీ సంఖ్య : : 119
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , हिन्दी , Marathi , Manipuri , Punjabi , Odia , Tamil