రాష్ట్రప‌తి స‌చివాల‌యం

నీలం సంజీవ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పించిన భారత రాష్ట్రపతి

Posted On: 19 MAY 2020 2:29PM by PIB Hyderabad

మాజీ రాష్ట్రప‌తి నీలం సంజీవ రెడ్డి జయంతి పుర‌స్క‌రించుకొని భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్ ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళులర్పించారు. ఈ రోజు (మే 19, 2020) రాష్ట్రపతి భవనంలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్, నీలం సంజీవ రెడ్డి చిత్ర ప‌టానికి పుష్పాంజ‌లి స‌మ‌ర్పించి నివాళుల‌ర్పించారు. 

 

 

***



(Release ID: 1625159) Visitor Counter : 188