రాష్ట్రపతి సచివాలయం
జ్ఞానీ జైల్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు పుష్పాంజలి ఘటించిన భారత రాష్ట్రపతి
Posted On:
05 MAY 2020 7:45PM by PIB Hyderabad
భారత మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనకు ఈరోజు (05-05-2020) రాష్ట్రపతి భవన్ వద్ద భారత రాష్ట్రపతి శ్రీ రాంనాథ్ కోవింద్ పుష్పాంజలి ఘటించారు.
జ్ఞానీ జైల్ సింగ్ చిత్రపటం వద్ద రాంనాథ్ కోవింద్ నివాళులర్పించారు.
****
(Release ID: 1621438)
Visitor Counter : 217