ప్రధాన మంత్రి కార్యాలయం

మహారాష్ట్ర ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 01 MAY 2020 11:53AM by PIB Hyderabad

మహారాష్ట్ర ప్రజల కు వారి రాష్ట్ర స్థాపన దినం నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
 
“महाराष्ट्र दिनानिमित्त महाराष्ट्र राज्यातल्या बंधू- भगिनींना माझ्या शुभेच्छा. देशाच्या जडणघडणीतील महाराष्ट्राच्या भरीव योगदानाचा भारताला अभिमान आहे. येणाऱ्या काळात राज्याच्या प्रगती आणि संपन्नतेसाठी मी प्रार्थना करतो. जय महाराष्ट्र !” అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.



(Release ID: 1619941) Visitor Counter : 260