విద్యుత్తు మంత్రిత్వ శాఖ
విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎన్హెచ్పిసి చెల్లుపత్రం ద్వారా ఏడాదికి 6.80% చొప్పున రు.750 కోట్ల వసూలు
Posted On:
23 APR 2020 5:24PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ విద్యుత్ శాఖ పరిధిలోని ఎన్హెచ్పిసి లిమిటెడ్ 10 సంవత్సరాల ఋణ కాలానికి 6.80% వడ్డీ రేటు చొప్పున ప్రైవేటు బాండుల ద్వారా రు.750 కోట్లను సేకరించింది. ఈ నిర్మితిలో ఆధారిత పరిమాణం రు.500 కోట్లు ఉండగా గ్రీన్ షూ ఐచ్ఛికంతో రు.250 కోట్లు ఉన్నాయి.
ఈ ఇష్యూకు ఈ కొవిడ్-19 వ్యాపిస్తున్న సమయంలో కూడా మార్కెట్లో మిక్కిలిగా 3.87సార్లు ఎక్కుగా అనగా రు.2899కోట్లు వాటాలకు మించి దరఖాస్తులు వచ్చాయి. 6.80% వడ్డీ రేటు చెల్లు పత్రం ప్రస్తుత విత్త సంబంధిత విధానంలో కనిష్టం మరియు ఇది 7.10%తో 10 సంవత్సరాల కాలానికి చెల్లబడియగు ఏఏఏ రేటు పొందిన పత్రాల కన్నా కూడా 30బిపిఎస్ లేదా 0.30% తక్కువ. ఎన్హెచ్పిసి అత్యంత ఎక్కువ ఋణ అధికార పత్రాలు కలిగినది మరియు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలతో ఏఏఏ రేటింగ్ పొందినది.
(Release ID: 1617602)