ప్రధాన మంత్రి కార్యాలయం

అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 14 APR 2020 10:30AM by PIB Hyderabad

అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు “బాబా సాహెబ్‌ డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ జయంతి నేపథ్యంలో దేశవాసులందరి తరఫునా ఆ మహనీయుడికి వినమ్ర శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.

*****


(రిలీజ్ ఐడి: 1614256) సందర్శకుల సూచీ సంఖ్య : : 137
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam