ప్రధాన మంత్రి కార్యాలయం

బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళి

నాడు పోస్టు చేయడమైనది: 05 APR 2020 11:52AM by PIB Hyderabad

బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. “బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ జ‌యంతి సంద‌ర్భంగా- పేదలు, అణ‌గారిన వ‌ర్గాల హ‌క్కుల కోసం పోరాడిన ఆ స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడికి విన‌య‌పూర్వ‌క నివాళి అర్పిస్తున్నాను.” అని ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

*****

 


(రిలీజ్ ఐడి: 1611308) సందర్శకుల సూచీ సంఖ్య : : 164
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada