ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19పై తాజా సమాచారం

నాడు పోస్టు చేయడమైనది: 03 MAR 2020 1:02PM by PIB Hyderabad

   గ్రాలో నమూనాల పరీక్ష సందర్భంగా ఆరుగురు వ్యక్తులకు వైరస్‌ స్థాయి అధికంగా ఉన్నట్లు తేలింది. వీరిలో ఒకరు నిన్న న్యూఢిల్లీలో కోవిడ్‌-19 నిర్ధారణ అయిన రోగిని కలుసుకున్నవారని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఆరుగురు వ్యక్తులనూ పరీక్ష కేంద్రానికి తరలించి, వారి నమూనాలను తుది నిర్ధారణ కోసం పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపారు. అలాగే ఈ ఆరుగురితోనూ సంబంధాలున్న వారి జాడకోసం అన్వేషణ ప్రారంభించారు.

 


(రిలీజ్ ఐడి: 1607091) సందర్శకుల సూచీ సంఖ్య : : 151
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali