ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

సెప్టెంబరు 17న తెలంగాణలో ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ పర్యటన


హైదరాబాద్ విమోచన దినోత్సవాలకు హాజరవుతున్న ఉపరాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 16 SEP 2026 4:54PM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ 2026, సెప్టెంబర్ 17, గురువారం తెలంగాణలో పర్యటిస్తారు. హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే హైదరాబాద్ విమోచన దినోత్సవాలకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరవుతారు.

 

***


(రిలీజ్ ఐడి: 2311011) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Malayalam