ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్లోని రేవాలో జరిగిన ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సంతాపం
నాడు పోస్టు చేయడమైనది:
02 SEP 2026 7:46PM by PIB Hyderabad
మధ్యప్రదేశ్లోని రేవాలో జరిగిన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమకు ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రధానమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
‘‘మధ్యప్రదేశ్లోని రేవాలో జరిగిన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. తమకు ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా
***
(రిలీజ్ ఐడి: 2306210)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada