ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

7.8 శాతం జీడీపీ వృద్ధిని సాధించినందుకు దేశానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి పెరుగుతున్న ఆర్థిక విశ్వాసం గురించి ప్రస్తావన

నాడు పోస్టు చేయడమైనది: 01 SEP 2026 12:09PM by PIB Hyderabad

ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 7.8 శాతం వృద్ధి రేటును సాధించినందుకు గాను దేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వీడియో సందేశంలో బలమైన ఆర్థిక గణాంకాల గురించి ప్రధానమంత్రి పంచుకున్నారు. పెరుగుతున్న ఆర్థిక విశ్వాసాన్ని ఈ సంఖ్యలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

"7.8 శాతం వృద్ధి.

బలమైన గణాంకాలు.

మరింత బలోపేతమైన విశ్వాసం."


(రిలీజ్ ఐడి: 2305390) సందర్శకుల సూచీ సంఖ్య : : 16
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , Marathi , Bengali , English , Urdu , हिन्दी , Nepali , Assamese , Manipuri , Gujarati , Kannada