ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో అస్సాం ముఖ్యమంత్రి భేటీ
प्रविष्टि तिथि:
20 AUG 2026 9:42PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంతా బిశ్వ శర్మ న్యూఢిల్లీ లో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ, ఇలా తెలిపింది:
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ సమావేశమయ్యారు.
(रिलीज़ आईडी: 2301892)
आगंतुक पटल : 6