ప్రధాన మంత్రి కార్యాలయం
సదైవ్ అటల్ వద్ద మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులర్పించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
16 AUG 2026 11:35AM by PIB Hyderabad
మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి స్మారక చిహ్నం సదైవ్ అటల్ వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం వాజ్పేయికి నివాళులర్పించారు. భారత ప్రగతిలో మాజీ ప్రధాని వాజ్పేయి పాత్ర సాటిలేనిదని ఆయన పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా, ఒక పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“ఈ రోజు ఉదయం సదైవ్ అటల్లో అటల్ జీకి నివాళులర్పించాను. భారత ప్రగతిలో ఆయన పాత్ర సాటిలేనిది!”
***
(రిలీజ్ ఐడి: 2300198)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11