ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో తమిళనాడు ముఖ్యమంత్రి సమావేశం

प्रविष्टि तिथि: 11 JUN 2026 6:12PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ సి.జోసెఫ్ విజయ్ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ విజయ్‌ కలుసుకున్నారు” అని పేర్కొంది.

 

 

****

MJPS/SS/ST


(रिलीज़ आईडी: 2271850) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Tamil , Malayalam