ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో తమిళనాడు ముఖ్యమంత్రి సమావేశం
प्रविष्टि तिथि:
11 JUN 2026 6:12PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ సి.జోసెఫ్ విజయ్ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ విజయ్ కలుసుకున్నారు” అని పేర్కొంది.
****
MJPS/SS/ST
(रिलीज़ आईडी: 2271850)
आगंतुक पटल : 11