ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో రాజస్థాన్ ముఖ్యమంత్రి భేటీ
प्रविष्टि तिथि:
01 JUN 2026 6:52PM by PIB Hyderabad
రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్లాల్ శర్మ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ భజన్లాల్ శర్మ సమావేశమయ్యారు’’.
(रिलीज़ आईडी: 2267898)
आगंतुक पटल : 26
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam