ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో మహారాష్ట్ర ముఖ్యమంత్రి భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
28 MAY 2026 1:59PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో నేడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమయ్యారు’’.
(రిలీజ్ ఐడి: 2266310)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam