ప్రధాన మంత్రి కార్యాలయం
మాజీ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూకు నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
27 MAY 2026 8:33AM by PIB Hyderabad
మాజీ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ :
‘‘మాజీ ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 2265798)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam