రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఆత్మనిర్భర్‌ భారత్‌కు మరింత ఊతం: గగనతలం నుంచి భూమిపైకి, గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే మానవ రహిత ప్రిసిషన్‌ గైడెడ్‌ మిస్సైల్‌-వీ3ని విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీఓ

నాడు పోస్టు చేయడమైనది: 19 MAY 2026 9:50PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు వద్ద డీఆర్‌డీఓ పరీక్షా కేంద్రంలో గగనతలం నుంచి భూమిపైకిగగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే మానవరహిత ప్రిసిషన్‌ గైడెడ్‌ మిస్సైల్‌ (యూఎల్‌పీజీఎం)-వీ3కి సంబంధించి తుది పరీక్షలను రక్షణ పరిశోధనఅభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓవిజయవంతంగా పూర్తి చేసిందియూఎల్‌పీజీఎం ఆయుధ వ్యవస్థకు ఆదేశాలివ్వటంనియంత్రించేందుకు సమగ్ర భూతల నియంత్రణ వ్యవస్థ (జీసీఎస్‌)ను ఉపయోగించి ఈ పరీక్షలు నిర్వహించారుసన్నద్ధతప్రయోగ కార్యకలాపాలను ఆటోమేటిక్ చేసే అత్యాధునిక సాంకేతికత ఈ జీసీఎస్‌లో ఉంది.

ఈ క్షిపణుల అభివృద్ధిఉత్పత్తి కోసం రెండు ఉత్పాదక సంస్థలు.. హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్అదానీ డిఫెన్స్‌ సిస్టమ్స్‌టెక్నాలజీస్‌ లిమిటెడ్‌తో డీఆర్‌డీఓ భాగస్వామ్యం కుదుర్చుకుందిప్రస్తుత పరీక్షల కోసం బెంగుళూరుకు చెందిన న్యూస్పేస్ రీసెర్చ్‌టెక్నాలజీస్‌ అభివృద్ధి చేసిన మానవ రహిత విమానాలతో (యూఏవీలుఈ వ‌్యవస్థను అనుసంధానించారు.

 

*****


(రిలీజ్ ఐడి: 2263278) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Tamil