ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో బిహార్ ముఖ్యమంత్రి భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
21 APR 2026 8:22PM by PIB Hyderabad
బిహార్ ముఖ్యమంత్రి శ్రీ సామ్రాట్ చౌదరి నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో బిహార్ ముఖ్యమంత్రి శ్రీ సామ్రాట్ చౌదరి భేటీ అయ్యారు’’.
(రిలీజ్ ఐడి: 2254344)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8