ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో బిహార్‌ ముఖ్యమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 21 APR 2026 8:22PM by PIB Hyderabad

బిహార్‌ ముఖ్యమంత్రి శ్రీ సామ్రాట్‌ చౌదరి నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో బిహార్‌ ముఖ్యమంత్రి శ్రీ సామ్రాట్‌ చౌదరి భేటీ అయ్యారు’’.


(రిలీజ్ ఐడి: 2254344) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Gujarati