ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలోని విశేషాలను పంచుకున్న ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 18 APR 2026 11:55PM by PIB Hyderabad

జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలోని విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా చేసిన వరుస పోస్టులలో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

"మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడం ద్వారా ప్రతిపక్షాలు రాజ్యాంగ నిర్మాతల మనోభావాలను అవమానించాయిదేశ నారీ శక్తి ఆత్మగౌరవంస్వాభిమానాన్ని దెబ్బతీసే వారు ఇక తల్లులుసోదరీమణులుకుమార్తెల ఆగ్రహం నుంచి తప్పించుకోలేరు.”

"భారతీయ మహిళలకు కొత్త రెక్కలు తొడిగేందుకు చేపట్టిన ఒక మహా యజ్ఞం నారీ శక్తి వందన్ అధినియమ్‌కు సంబంధించిన సవరణకానీ కాంగ్రెస్టీఎంసీసమాజ్‌వాదీ పార్టీడీఎంకే వంటి పార్టీలు దీనిని పురిట్లోనే తుంచేశాయి."

 

"మహిళా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటుందని నేను వ్యక్తిగతంగా ఆశించానుకానీ మరోసారి ఆ పార్టీ ఈ అవకాశాన్ని వదులుకుంది."

 

"నారీ శక్తి వందన్ అధినియమ్ వ్యతిరేకతకు ఒక ప్రధాన కారణం ఉంది.. అది కుటుంబ రాజకీయ పార్టీల భయంమహిళలు సాధికారత పొందితే తమ నాయకత్వం ప్రమాదంలో పడుతుందని వారు భయపడుతున్నారు."

 

***


(రిలీజ్ ఐడి: 2253463) సందర్శకుల సూచీ సంఖ్య : : 16