రాజ్యసభ సచివాలయం
azadi ka amrit mahotsav

శ్రీ నితీష్ కుమార్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన రాజ్యసభ చైర్మన్ శ్రీ సి.పి. రాధాకృష్ణన్

నాడు పోస్టు చేయడమైనది: 10 APR 2026 3:14PM by PIB Hyderabad

కొత్తగా ఎన్నికైన ఎంపీబీహార్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ నితీష్ కుమార్ చేత రాజ్యసభ గౌరవ చైర్మన్ శ్రీ సి.పిరాధాకృష్ణన్ పార్లమెంట్ భవన్‌లో ఈ రోజు పదవీ ప్రమాణం చేయించారుశ్రీ నితీష్ కుమార్ ప్రమాణ పాఠాన్ని హిందీలో చదివిబాధ్యతలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఆర్థికకార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్పంచాయతీరాజ్పశుసంవర్ధకపాడి శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్చట్టన్యాయ శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్రాజ్యసభలో సభానాయకుడుఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖఎరువులురసాయనాల శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డాబీహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ సామ్రాట్ చౌధరీరాజ్యసభ సభ్యులు శ్రీ జైరామ్ రమేష్శ్రీ రాజీవ్ శుక్లాశ్రీ సంజయ్ కుమార్ ఝాలోక్‌సభ సభ్యుడు శ్రీ రాజీవ్ ప్రతాప్ రూడీరాజ్యసభ సెక్రటరీ జనరల్ శ్రీ పి.సిమోడీతో పాటు రాజ్యసభ సచివాలయానికి చెందిన ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2251023) సందర్శకుల సూచీ సంఖ్య : : 35
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Gujarati