ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో అండమాన్-నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ సమావేశం
నాడు పోస్టు చేయడమైనది:
20 MAR 2026 6:52PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అండమాన్-నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె.జోషి (రిటైర్డ్) ఇవాళ సమావేశమయ్యారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీని అండమాన్-నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ (రిటైర్డ్) డి.కె.జోషి ఈ రోజు కలుసుకున్నారు” అని తెలిపింది.
పీఎంఓ ఇండియా 2026 మార్చి 20
***
(రిలీజ్ ఐడి: 2243232)
సందర్శకుల సూచీ సంఖ్య : : 69
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam