ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
20 MAR 2026 1:21PM by PIB Hyderabad
లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా సమావేశమయ్యారు’’
https://x.com/pmoindia/status/2034897324951118213?s=46
(రిలీజ్ ఐడి: 2242929)
సందర్శకుల సూచీ సంఖ్య : : 18