ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ గోవింద్ భాయ్ పర్మార్ మృతిపై ప్రధానమంత్రి సంతాపం

నాడు పోస్టు చేయడమైనది: 07 MAR 2026 9:45AM by PIB Hyderabad

గుజరాత్ శాసనసభ సభ్యులు శ్రీ గోవింద్ భాయ్ పర్మార్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

‘‘గుజరాత్ శాసనసభ సభ్యులు శ్రీ గోవింద్ భాయ్ పర్మార్ మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. సామాజిక సేవా కార్యక్రమాలపై ఆయన ఎల్లప్పుడూ అంకితభావంతో, ముందుండే వారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ..  వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను

ఓం శాంతి..’’


(రిలీజ్ ఐడి: 2236309) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam