రాష్ట్రపతి సచివాలయం
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి.. పుష్పాంజలి ఘటించిన రాష్ట్రపతి
प्रविष्टि तिथि:
23 JAN 2026 12:19PM by PIB Hyderabad
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి ఈ రోజు (జనవరి 23, 2026). ఈ సందర్భాన్ని ‘పరాక్రమ దినోత్సవం’గా పాటిస్తారు. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము ఈ రోజు రాష్ట్రపతి భవన్లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
(रिलीज़ आईडी: 2217928)
आगंतुक पटल : 8