ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కష్టపడే తత్వం ప్రాధాన్యాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 24 DEC 2025 9:52AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు-

‘‘యస్య కృత్యం న విఘ్నంతి శీతముష్ణం భయం రతిః।

సమృద్ధిరససమృద్ధిర్వా స వై పండిత ఉచ్యతే।।’’

ఎవరి పనికి చలివేడిభయంఅనురాగంసంపదపేదరికం ఆటంకాలు కలిగించలేవో వారిని జ్ఞానిగా పిలుస్తారని ఈ సుభాషితం తెలియజేస్తోంది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘యస్య కృత్యం న విఘ్నంతి శీతముష్ణం భయం రతిః।

సమృద్ధిరససమృద్ధిర్వా స వై పండిత ఉచ్యతే।।’’

 

***

 

(రిలీజ్ ఐడి: 2208034) సందర్శకుల సూచీ సంఖ్య : : 45