ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కష్టపడే తత్వం ప్రాధాన్యాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 24 DEC 2025 9:52AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు-

‘‘యస్య కృత్యం న విఘ్నంతి శీతముష్ణం భయం రతిః।

సమృద్ధిరససమృద్ధిర్వా స వై పండిత ఉచ్యతే।।’’

ఎవరి పనికి చలివేడిభయంఅనురాగంసంపదపేదరికం ఆటంకాలు కలిగించలేవో వారిని జ్ఞానిగా పిలుస్తారని ఈ సుభాషితం తెలియజేస్తోంది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘యస్య కృత్యం న విఘ్నంతి శీతముష్ణం భయం రతిః।

సమృద్ధిరససమృద్ధిర్వా స వై పండిత ఉచ్యతే।।’’

 

***

 

(रिलीज़ आईडी: 2208034) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam