ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో బీహార్ ముఖ్యమంత్రి, బీహార్ ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి భేటీ
प्रविष्टि तिथि:
22 DEC 2025 3:33PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీశ్ కుమార్, బీహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ సమ్రాట్ చౌదరితో పాటు కేంద్ర మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్లో -
‘‘ప్రధానమంత్రి శ్రీ @narendramodi తో బీహార్ ముఖ్యమంత్రి శ్రీ @NitishKumar, ఉప ముఖ్యమంత్రి శ్రీ @samrat4bjp, కేంద్ర మంత్రి శ్రీ @LalanSingh_1 ఈ రోజు సమావేశమయ్యారు’’ అని తెలిపింది.
(रिलीज़ आईडी: 2207570)
आगंतुक पटल : 76
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam