ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో గుజరాత్ ముఖ్యమంత్రి భేటీ
प्रविष्टि तिथि:
19 DEC 2025 10:41PM by PIB Hyderabad
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.
‘‘గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
@CMOGuj’’
(रिलीज़ आईडी: 2207048)
आगंतुक पटल : 7