రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

రాష్ట్రపతి సచివాలయం

నాడు పోస్టు చేయడమైనది: 24 NOV 2025 11:47AM by PIB Hyderabad

రాష్ట్రపతి భవన్ లోని గణతంత్ర మండపంలో ఈ రోజు (2025 నవంబరు 24న) ఉదయం 10 గంటలకు నిర్వహించిన కార్యక్రమంలో, జస్టిస్ సూర్య కాంత్ భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ ప్రమాణాన్ని స్వీకరించారు. రాష్ట్రపతి సమక్షంలో ఆయన పదవీ ప్రమాణం చేశారు.


(రిలీజ్ ఐడి: 2193875) సందర్శకుల సూచీ సంఖ్య : : 30
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Tamil , Malayalam