ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో అస్సాం ముఖ్యమంత్రి భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
05 NOV 2025 10:04AM by PIB Hyderabad
అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని న్యూఢిల్లీలో నిన్న సాయంత్రం కలుసుకున్నారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘ అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని నిన్న సాయంత్రం కలుసుకున్నారు’’ అని పేర్కొన్నారు.
***
MJPS/VJ
(రిలీజ్ ఐడి: 2186787)
సందర్శకుల సూచీ సంఖ్య : : 29
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam