ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. ప్రాణ నష్టం.. సంతాపం తెలిపిన ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్

Posted On: 03 NOV 2025 12:20PM by PIB Hyderabad

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ప్రాణనష్టానికి దారితీసిందిదీనిపై ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం  చేశారు.
ఈ  విషాదసంఘటన ప్రాణనష్టానికి దారితీయడం ఎంతగానో కలచివేసిందని ఒక సందేశంలో ఉపరాష్ట్రపతి పేర్కొన్నారుఈ కష్టకాలంలో బాధితులకూవారి కుటుంబాలకూ కలిగిన దు:ఖంలో తాను కూడా పాలుపంచుకుంటున్నట్లు  ఆయన తెలిపారు.

ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు శ్రీ సీపీ రాధాకృష్ణన్ సంతాపాన్ని వ్యక్తం చేశారుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు.


(Release ID: 2185790) Visitor Counter : 13