ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ సంజయ్ రౌత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
31 OCT 2025 5:41PM by PIB Hyderabad
శ్రీ సంజయ్ రౌత్ త్వరగా కోలుకోవాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన ఓ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“సంజయ్ రౌత్ గారూ.. మీరు త్వరగా కోలుకోవాలని, మీ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థిస్తున్నాను’’.
(రిలీజ్ ఐడి: 2185548)
సందర్శకుల సూచీ సంఖ్య : : 27
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam