ప్రధాన మంత్రి కార్యాలయం
భాయీ దూజ్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
23 OCT 2025 9:03AM by PIB Hyderabad
భాయీ దూజ్ ఈ రోజు.. ఈ శుభ సందర్భంగా దేశ పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘భాయీ దూజ్ సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. సోదరీ సోదరుల పరస్పర ప్రేమకూ, విశ్వాసానికీ ప్రతీకైన ఈ పండగ ప్రతి ఒక్కరి జీవనంలో సుఖాన్నీ, సమృద్ధినీ, సౌభాగ్యాన్నీ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఈ సంబంధం మరింత బలపడాలని నేను అభిలషిస్తున్నాను.’’
***
(Release ID: 2181797)
Visitor Counter : 7
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam