ప్రధాన మంత్రి కార్యాలయం
దీపావళి సందర్భంగా ఉపరాష్ట్రపతితో ప్రధానమంత్రి భేటీ
Posted On:
20 OCT 2025 9:56PM by PIB Hyderabad
దీపావళి సందర్భంగా, ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఉపరాష్ట్రపతికి ప్రధానమంత్రి పండుగ శుభాకాంక్షలను తెలిపారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ గారిని కలుసుకొని, దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేశాను’’ అని పేర్కొన్నారు.
***
(Release ID: 2181155)
Visitor Counter : 5
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam