ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దీపావళి సందర్భంగా ఉపరాష్ట్రపతితో ప్రధానమంత్రి భేటీ

Posted On: 20 OCT 2025 9:56PM by PIB Hyderabad

దీపావళి సందర్భంగాఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారుఉపరాష్ట్రపతికి ప్రధానమంత్రి పండుగ శుభాకాంక్షలను తెలిపారు.
ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక  సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘
ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌ గారిని కలుసుకొనిదీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేశాను’’ అని పేర్కొన్నారు.

 

***


(Release ID: 2181155) Visitor Counter : 5