ప్రధాన మంత్రి కార్యాలయం
దేశ ప్రజలంతా క్షేమంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించిన ప్రధానమంత్రి
Posted On:
29 SEP 2025 9:43AM by PIB Hyderabad
నవరాత్రి సందర్భంగా దేశ ప్రజల అభ్యున్నతీ, సంక్షేమం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమ్మ వారికి నిండుమనసుతో ప్రార్థన చేశారు.
ఎక్స్లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘అమ్మవారి చరణాలకు నమస్కారాలూ, వందనాలూ. అందరి దు:ఖాలనూ అమ్మవారు దూరం చేసి, వారి జీవనంలో కొత్త ఉత్సాహాన్ని నింపాల్సిందిగా కోరుకుంటున్నా.
దేవీ మాత ఆశీర్వాదంతో అందరికీ శుభం కలుగుగాక.
(Release ID: 2172575)
Visitor Counter : 12
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam