ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశ ప్రజలంతా క్షేమంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 29 SEP 2025 9:43AM by PIB Hyderabad

నవరాత్రి సందర్భంగా దేశ ప్రజల అభ్యున్నతీ, సంక్షేమం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమ్మ వారికి నిండుమనసుతో ప్రార్థన చేశారు.

ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:


‘‘అమ్మవారి చరణాలకు నమస్కారాలూవందనాలూఅందరి దు:ఖాలనూ అమ్మవారు దూరం చేసివారి జీవనంలో కొత్త ఉత్సాహాన్ని నింపాల్సిందిగా కోరుకుంటున్నా.
దేవీ మాత ఆశీర్వాదంతో అందరికీ శుభం కలుగుగాక.

 


(रिलीज़ आईडी: 2172575) आगंतुक पटल : 41
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam