ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో రాజస్థాన్ గవర్నర్ భేటీ

Posted On: 08 SEP 2025 2:11PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రాజస్థాన్ గవర్నర్ శ్రీ హరిభావు బాగడే ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్ట్:

‘‘ప్రధానమంత్రితో రాజస్థాన్ గవర్నర్ శ్రీ హరిభావు బాగడే సమావేశమయ్యారు’’@narendramodi

@RajBhavanJaipur


(Release ID: 2164688) Visitor Counter : 2