ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో గోవా ముఖ్యమంత్రి భేటీ
Posted On:
20 AUG 2025 6:11PM by PIB Hyderabad
గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:
“గోవా ముఖ్యమంత్రి @DrPramodPSawant ప్రధానమంత్రి @narendramodiతో భేటీ అయ్యారు.
@goacm”
(Release ID: 2158726)