ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రక్షా బంధన్ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

प्रविष्टि तिथि: 09 AUG 2025 8:19AM by PIB Hyderabad

రక్షా బంధన్‌ (రాఖీ పౌర్ణమి) సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“రక్షా బంధన్‌ పర్వదిన ప్రత్యేక సందర్భంలో దేశవాసులందరికీ నా శుభాకాంక్షలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2154625) आगंतुक पटल : 32
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam