ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ

Posted On: 02 AUG 2025 7:02PM by PIB Hyderabad

లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తా ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:

“లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు”


(Release ID: 2151948)