ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ భేటీ
Posted On:
02 AUG 2025 7:02PM by PIB Hyderabad
లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తా ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది:
“లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కవిందర్ గుప్తా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు”
(Release ID: 2151948)
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam