ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భేటీ

Posted On: 01 AUG 2025 12:43PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.

ప్రధానమంత్రి కార్యాలయం ‘‘ఎక్స్‌’’ వేదికగా ఇలా తెలిపింది:

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి (@vishnudsai) సమావేశమయ్యారు.

@ChhattisgarhCMO’’


(Release ID: 2151268)